మేము ప్రకృతి వ్యవసాయం ఎంచుకొని అర్ధ ఎకరంలో రాణికంద, జిలకర సాంబ మరియూ రత్నచోడి అనే దేశవళిరకం వరి పండించాలి ఎన్నుకోడం జరిగింది. అన్నుకొనదే  తరువాయిగా మొదలు పెట్టాం కేవలం జీవమూత్రం 3 సార్లు, దశపర్ణి కాషాయం 1 సారి, నీమాస్త్రం 1 సారి, సి ఆర్ పద్దతిలో మట్టి ద్రావణం 2సార్లు పిచికారీ చేసాం. కానీ మేము ఎంచుకున్న పొలం మొదటిసారి అందులో ఇసక నేల కావడంతో అనుకునంత దిగుబడి తీయలేకపోయాం, కేవలం రకానికి 70 కిలొగ్రామ్  చొపున 2కింటాలు మాత్రమే సాదించగలిగాం

Comments

Popular posts from this blog